జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ ఆలయంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. బీ-ఫామ్ తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆలయానికి చేరుకొని మొక్కుక
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
స్లాపూర్లోని నాగోబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన అనంతరం సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం 202 మంది కొత్త కోడళ్లకు పరిచయ కార్యక్రమం(బేటింగ్) నిర్వహించారు.
CM Revanth Reddy | స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాల(Self Help Groups)కే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. సోమవారం నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధితిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు.
మోత్కాకు చెట్టుపై గంగాజలం ఝరి భద్రం 31న అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు ఇంద్రవెల్లి, జనవరి 27: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈనెల 31న అర్ధరాత్రి నాగోబా జాతర ప్రారంభం కానున్నది. అందుకోస�
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�
Nagoba Temple | ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు.