ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇవాళ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాల�
Kerala Governor: కేరళ యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ ఏఎం ఖాన్ తప్పుపట్టారు. తనను రాజకీయ నియామకాల కోసం వాడుకోవడానిక
వరకట్నాన్ని రూపుమాపేందుకు విద్యార్థి దశ నుంచే చర్యలు ప్రారంభం కావాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సూచించారు. ఇందుకుగాను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులు ‘కట్నం తీసుకో
తిరువనంతపురం: వరకట్నం, మహిళలపై అరాచకాలకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకునే ఆచారానికి స్వస్తి పలకడంపై అవగాహన కల్పించాలని పలు