న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి, 1.10 కోట్ల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వడం సహా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా సముద్ర గర్భంలో కేబుల్ మార్గాలను నిర్మించనున్నట్టు గూగుల్ సీఈవో పిచాయ్ బుధవారం ప్రకటించారు.
వైజాగ్లో ప్రకటించిన 1500 కోట్ల డాలర్ల ఏఐ హబ్లో గిగావాట్-స్కిల్ కంప్యూ ట్ సౌకర్యం, అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వే ఉంటాయని అన్నారు.