తిరువనంతపురం : కేరళలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న ఎల్డీఎఫ్ విజయంపై కేరళ కాంగ్రెస్ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిత
రాహుల్ గాంధీ | పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం
ట్రాన్స్జెండర్ | కేరళ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం విదితమే. మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ దాఖల�
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని విమర్శించారు. కేరళ అసెంబ
పాలక్కడ్ బరిలో శ్రీధరన్ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టి పోటీ పాలక్కడ్, మార్చి 5: దాదాపు తొమ్మిది పదుల వయస్సున్న అభ్యర్థి ఓ వైపు.. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థి మరోవైపు, ఎన్నికల్లో మొదటిసారి �
తిరువనంతపురం: శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృ�
న్యూఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్ సమాధానం చెప్పాలని అన్నారు. గ�
ప్రీపోల్సర్వేలు కేవలం అభిప్రాయాలే.. వాటిని చూసి అలసత్వం వహిస్తే మొదటికే మోసం వస్తుందని కేరళ ఎల్డీఎఫ్ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తమ పార్టీ క్యాడర్కు సూచించారు.
తిరువనంతపురం: కేరళలో ఏప్రిల్ 6 జరుగున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి శనివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. శబరిమల సంప్రదాయం పరిరక్షణకు ప్రత్యేక చట్టం, 40-60 ఏండ్ల గృహ�