KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో మెతుకుసీమ కీలకపాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిర్లూది రాష్ట్రం సిద్ధించే వరకు సబ్బండ వర్గాలు కేసీఆర్ వెంట నడిచాయి. అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్తోనే సాధ్యమని రాష్�
పొన్నం లాగా నక జిత్తులతో తాను గెలువలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
సీఆర్ హయాంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల క్ల�
సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
మోదీ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, ఈ దశలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.