డిచ్పల్లిలోని గాంధీనగర్ వద్ద నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాస్థలికి సమీప దూరంలోనే సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సీ
కారు గుర్తుపై ఓటు వేసి మీ ఇంటి వాడిగా నన్ను ఆశీర్వదించాలని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు ఓటర్లను కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఆయన గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం ని�
బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలుచేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నది.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనలు వెలువడిన నాటి నుంచి ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు �
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్లు ఢిల్లీ లో ఉంటారు.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం �