సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం రాత్రి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయి ఉన్నట్టుండి
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయా�
బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధి�
జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.