తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు, సహాయ ఆచార్యుల నియామకాల నిబంధనల మార్పు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ఉన్నత విద్యావ్యవస్థను నిర్వ�
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా