Kamareddy rains | అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి.
హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ �
జాతీయ రహదారి(ఎన్హెచ్)-44 ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుంచి జైనథ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు డొల్లార వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
బృందంలో ఇద్దరు మహిళలు.. 61 ఏండ్ల నవ యువకుడు 13 రాష్ర్టాల మీదుగా.. 23 రోజుల్లో గమ్యం చేరిన సభ్యులు ఎలాంటి ఆటంకాలు లేకుండా 3700 కిలోమీటర్లు సాగిన కే2కే సాహసయాత్ర అసలే చలికాలం.. ఈ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీకి పోతే వణి�
చార్మినార్ : నగరంలోని బాలపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. 75 వసంతాల స్వాతంత్ర్య భారతావనికి వందనం చేస్తూ సాయి రాజశేఖర్ (22) కశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు సుమారు 3500 కిలోమీట�
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు సామాన్య భక్తులకు సులభంగా దర్శనం తిరుమలలో కొవిడ్ కట్టడికి సమర్థవంతమైన చర్యలు టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమ�