Congress | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలుపడంతో రెండు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ప్రస్తుతం తెరపడింది. అయితే తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని అమెర�
Donald Trump | కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రతిపాదనను పాకిస్థాన్ (Pakistan) స్వాగతించింది.
Donald Trump | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షు�
Shehbaz Sharif | పాకిస్థాన్ పాలకులు సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్పై విషం కక్కుతూనే ఉంటారు. ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా షబాజ్ షరిఫ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ త
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి కశ్మీర్ సమస్యపై స్పందించారు. ఒకసారి కశ్మీర్ సమస్య పరిష్కారమైతే, అప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉండదన్నా