ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ సరికొత్త మైలురాయిని దాటిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డును సొంతం చేసుకుందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. మాజీ
నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలను చేపట్టిన కర్నాటి వరుణ్ రెడ్డి తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అందరూ అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారు చెప్పే సమస్యను ఓపికగా విని పరి