‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేప�
Minister Harish Rao | దక్షిణాది నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(�
Sharad Pawar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మతపరమైన నినాదాలు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత పాట్నాలో విపక్ష పార్టీల నేతల సమావేశం జరిగే అవకాశం ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం అన్నారు. విపక్షాల ఐక్యతపై చర్చిస్తామన్నారు.
కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఆనాడు నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్కర్ణాటక (హైకా) ప్రాంతాల్లోని బీదర్, గుల్బర్గా (కలబురిగి), రాయచూర్, యా�
దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలకు ప్రాణ సంకటంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న నిర్వహించనున్నారు. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్న
బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ సీటును తన కొడుకు బీవై విజయ�