కర్ణాటక బీజేపీ శాఖలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. తా ను, మరికొందరు ‘విధేయులైన’ పార్టీ నాయకులు మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధిష్ఠానానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, అతడి తండ్రి యెడి�
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది.
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొన్నది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశాల కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభలో గందర�
Karnataka Elections | కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకుగాను బీజేపీ బుధవారం 189 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు తొలి జాబితా విడుదల చేసింది. దాంతో తొలి జాబితాలో పేరులోని సిట్టింగ్లు, సీనియర్ నేతల నుంచి బీజేపీ�
కర్నాటకలో జరుగుతున్న సంప్రదాయక ఘర్షణలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు శాంతియుతంగా, సగర్వంగా బతికే విధంగా ఉండాలని, అలాంటి ప
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డ్రగ్స్ వ్యాపారి, వాటికి బానిస అని నళిన్ కుమార్ అనడం గమనార్హం. రాహుల్ గ�
బెంగళూరు: యెడియూరప్ప కన్నీళ్లతో కర్ణాటక బీజేపీ కొట్టుకుపోతుందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక మఠాధిపతి హెచ్చరించారు. నెల రోజుల ఉత్కంఠకు తెరదించుతూ యెడియూరప్ప సోమవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగ�