HD Kumaraswamy | తమది కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. ముందు ఆ పార్టీ నేత యెడియూరప్ప సంగతి తేల్చాలని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మా�
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని �