ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు టెస్టుల్లో ఎలాగైనా గె
ఓ భారత క్రికెటర్ తనను రిటైర్ కావాలని సూచించినట్లు కరణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దాదాపు ఏడేండ్ల తర్వాత తిరిగి టీమ్ఇండియాకు ఎంపికైన కరణ్.. డెయిలీ మెయిల్క
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
విదర్భ స్టార్ క్రికెటర్ కరణ్ నాయర్(101 బంతుల్లో 112, 11ఫోర్లు, 2సిక్స్లు) సూపర్ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఔట్ కాకుండా అత్యధిక పరుగులు(542) పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నాయర్ నయా ఫీట్�