రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
కాపు అనుబంధ కులాల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం సీఎం కేసీఆ�
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు �
రాష్ట్రంలో కాపు జాతిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. కాపు నేస్తం అంటూనే కాపులకు అన్యాయం చేయడం కేవలం జగన్కే...
కాపు సామాజికవర్గాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటాయని కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాఘవరావు తెలిపారు. ఈ నెల 31న మియాపూర్లోని నరేన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్�