సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.
విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
Cooking Utensils | నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట పాత్రాలను అందజేశారు.