తమపై హత్యాయత్నానికి కుట్ర పన్నుతున్న వ్యక్తుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కామేపల్లి పోలీస్ స్టేషన్లో మద్దులపల్లి గ్రామానికి చెందిన సామ మోహన్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు.
కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో బుధవారం ఆమె విలేకరుల�
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
పేదలకు పంచే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. గురువారం కామేపల్లిలోని రైతువేదిక భవనంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లా�