కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ రాంసింగ్ను సోమవారం నియమించారు. కామారెడ్డి వైద్య కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ హెచ�
Telangana Minister Raja Narsimha | కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు దవాఖాన సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఒక్క నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు జరిగిన దవాఖానగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిపైనే కుమారుడు, కుమార్తెలు దాడి చేశారు. బాధిత వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క