నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. ఎడపల్లి మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతున్నది. అయితే, మండల కేంద్రంలోని కొన్న�
లాక్డౌన్, సర్వేలతోనే కొవిడ్ కట్టడి సర్వేలో వార్డు సభ్యులు పాల్గొనేలా చూడాలి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, మోర్తాడ్(కమ్మర్పల్లి), మే16 : కరోనా పాజిటివ్ కేసులు, లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే16 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. పలు పీహెచ్సీల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మాక్లూర్లో 19 మందికి, కల్లడిలో 14 మందికి పరీక్షలు నిర్వహించగ�
కరోనా సోకిన వ్యక్తి త్వరగా రికవరీ కామారెడ్డి జిల్లాలో 100కి పైగా ప్లాస్మా దాతలు కొవిడ్ బాధితులకు ఊరటనిస్తున్న రక్తదాతల సమూహం విద్యానగర్, మే 16:రక్తదానంతో ఒకరి ప్రాణాలను కాపాడినవారమవుతాం. అదేవిధంగా ప్లాస
సీడీపీవో అనురాధఅంగన్వాడీ కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా మీటింగ్ నిజాంసాగర్, మే 15: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని సీడీ�
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ దోమకొండ, మే 15 : పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ అన్నారు. �
నిజాంసాగర్, మే 15 : మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా లాక్డౌన్తో గ్రామాల్లో పనులు లేక ఖాళీగా ఉంటున్న కూలీలకు ఉపాధి హామీ పనులు వరంగా మారాయి. గ్రామాల్లో వ్యవసాయ పనులు పూర్తయి ఇంటి వద్ద
బాన్సువాడ / ఎల్లారెడ్డి రూరల్/మద్నూర్/పిట్లం, మే 14 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో బసవేశ్వరుని �
ఎల్లారెడ్డి రూరల్, మే 14 : రైతులకు సబ్సిడీపై ఇవ్వడానికి పచ్చిరొట్ట ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు అన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ వద్ద, �
బాన్సువాడ/గాంధారి/లింగంపేట/నాగిరెడ్డిపేట్/దోమకొండ/ విద్యానగర్/బీబీపేట్, మే 14 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడోరోజైన శుక్రవారం సైతం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణ
కామారెడ్డి టౌన్, మే 14 : కరోనా పాజిటివ్ బారిన పడిన వారికి, ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేయాలని, హోమ్ ఐసొలేషన్లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ శరత్ అ�
బాన్సువాడ రూరల్, మే 13 : నెల రోజలు పాటు భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములు గురువారం రాత్రి నెలవంక కనిపించడంతో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెల రోజుల పాటు కఠోర ఉపవ�
కామారెడ్డి టౌన్, మే 13: మిల్లుల వారీగా ఏ రోజుకారోజు వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేయించాలని కల�
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫస్ట్ అభినందించిన కలెక్టర్ శరత్ సదాశివనగర్, మే 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని ఆ గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. గ్రామం�