అనుమతి లేని వారు రోడ్లపైకి రావొద్దు దవాఖానలు పరిశుభ్రంగా ఉంచాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ కామారెడ్డి టౌన్/ఇందూరు, మే 21: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్డౌన్ను మరి�
ఎంపీ పాటిల్ను అభినందించిన మంత్రికామారెడ్డి టౌన్, మే 20 : జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా వైద్యశాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా
భోజన వసతి కల్పిస్తున్న శ్రీసాయి, మెహర్బాబా క్యాటరింగ్ సభ్యులు ప్రతిరోజూ 250 మందికి టిఫిన్, భోజనం ఏర్పాట్లు నేరుగా బాధితులకు ఉచితంగా అందజేత విద్యానగర్, మే 20 : దానం చేసే గుణం అందరికీ ఉండదు.. తమ వద్ద డబ్బులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20: కోటగిరి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం 35 మందికి కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కే�
కామారెడ్డి, మే 20: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్పై
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుగ్రామంలో అభివృద్ధి జోరువైకుంఠధామం ఏర్పాటుతో తీరిన చివరి మజిలీ వెతలుకోటగిరి, మే 19:పల్లెప్రగతి కార్యక్రమం కొడిచర్ల గ్రామ రూపురేఖలను మార్చేసింది. ప్రభుత్వ సహకారం.. గ్రా
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలికొవిడ్పై సమీక్షలో కలెక్టర్ శరత్బిచ్కుంద, మే 19: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి సర్వే చేపట్టాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 18: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధించిన లాక్డౌన్ పట్టణాలతోపాటు పల్లెల్లోనూ పకడ్బందీగా అమలవుతున్నది. పోలీసులు, అధికారు లు, లాక్డౌన్ను పర్యవే�
పకడ్బందీగా చేపట్టాలిఅధికారులతో సమీక్షలో కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 18: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి రెండో విడుత ఆరోగ్య సర్వేను నిర్వహించాలని, లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరి వివరాలను న�
కామారెడ్డి టౌన్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు గౌరవ వేతనం విడుదల చేసినట్టు కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సాయన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకుగాను 525 గ్రామాల �
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలివారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిబయటకెళ్లే పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలిఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి ఎవ్వ
జ్వరసర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలి పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండ
పాజిటివ్ వ్యక్తుల పిల్లలకు సర్కారు భరోసా ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు అండగా.. చిన్నారుల ఆలనాపాలనా చూసుకోనున్న ఐసీడీఎస్ సంరక్షణ కోసం వైద్యులు, సిబ్బంది నియామకం కామారెడ్డి జిల్లాలో రెండుచోట్ల ఏర్పాటు వ
పిట్లం/గాంధారి, మే 17 : పిట్లం మండలకేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఓ వస్త్ర వ్యాపారి దుకాణాన్ని తెరిచి ఉంచడంతో స్థానిక పంచాయతీ, పోలీసు అధికారులు సోమవారం రూ.2వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచా
బీబీపేట్/లింగంపేట/నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ/ నిజాంసాగర్/విద్యానగర్/ దోమకొండ/ గాంధారి, మే 17: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా పటిష్టంగా కొనసాగుతున్నది. వివిధ