పాజిటివ్ వచ్చినవారి సమాచారం కొవిడ్ కంట్రోల్ రూమ్కు అందజేయాలి కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. కలెక్టరేట్
జక్రాన్పల్లి, మే 12 : కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన హృదయవిదారక సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ శివారులో బుధవారం చోటు చేసుకున�
బాన్సువాడ/ బీర్కూర్/పిట్లం, మే 12: ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించే నర్సులు సేవామూర్తులని బాన్సువాడ ప్రాంతీయ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్ కొనియాడారు. బాన్సువాడ దవాఖానలో నర్�
విద్యానగర్/బీర్కూర్ , మే 12: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. బుధవారం విద్యానగర్లో మున్సిపల్ చైర్పర
విద్యానగర్/ఇందూరు, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఏడాది కరో నా విజృంభించడంతో పదోతరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చ�
ఎల్లారెడ్డి రూరల్, మే 11: ఉపాధిహామీతో పేద కుటుబాలకు ఆర్థికంగా అండగా నిలిచినవారమవుతామని ఎంపీ పీ కర్రె మాధవీ బాల్రాజ్గౌడ్ అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఉపాధి కూల�
బీర్కూర్/రామారెడ్డి, మే 11: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాతే రైతుల బతుకులు బాగుపడ్డాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక
కామారెడ్డి/విద్యానగర్, మే 11: కరోనా సెకండ్వేవ్ జనాలను కలవరపెడుతున్నది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలువురు మృతిచెందడం వ్యాపారులను లాక్డౌన్ వైపు మళ్లించింది. బంగారు, వెండి ఆభరణాల దుకాణాలను ఈనెల 10 నుంచి 20వ త�
బీబీపేట్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి, మే 11: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ కిట్లను అందజేసి హోం ఐసొల�
కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేస్తున్న వైద్య బృందాలు జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వే బాన్సువాడ రూరల్/పిట్లం/ఎల్లారెడ్డి/లింగంపేట/ తాడ్వాయి , మే 10: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. జ్వరం, దగ�
ఎల్లారెడ్డి రూరల్, మే 10: అసంపూర్తిగా మిగిలిన మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్�
బీబీపేట్/దోమకొండ/గాంధారి/నాగిరెడ్డిపేట్/తాడ్వాయి, మే 10 : బీబీపేట్ మండలకేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం వరకే దుకాణాలను తెరిచి ఉంచుతున్న�
కామారెడ్డి టౌన్, మే 10: కామారెడ్డి జిల్లాలోని ప్రతి మండలంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, కరోనా లక్షణాలు ఉన్న వారితో ఫోన్లో మాట్లాడాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలో�
బీర్కూర్ మే 10 : మానసిక స్థితి సరిగ్గా లేక ఓ తల్లి కన్నబిడ్డలను హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. స్థానికుల జోక్యంతో వారు సురక్�
కామారెడ్డి, మే 9 : కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి సరైన విధంగా మందు లు అందజేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య �