కరోనా తరుణంలో ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి అనధికార ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవాలి ప్రైవేటు దవాఖానల్లో 50 శాతం కొవిడ్ బెడ్స్ ఏర్పాటు చేయాలి కామారెడ్డి కలెక్టర్ శరత్ బాన్సువాడ రూ�
బీబీపేట్/దోమకొండ/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ తాడ్వాయి, మే 3: పంచాయతీ పాలకవర్గాలు, గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బీబీపేట్ మండల కేంద్రంతోపాటు మ�
ఎల్లారెడ్డి రూరల్/ నిజాంసాగర్/ పిట్లం, మే 3: అకాల వర్షాలకు అక్కడక్కడా ధాన్యం తడుస్తున్నదని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంపీపీ కర్రె మాధవీగౌడ్ అన్నారు. మండల పరిధిల
కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/గాంధారి/ నస్రుల్లాబాద్ , మే 3: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ ప�
కామారెడ్డి టౌన్, మే 3: కరోనా సంక్షోభ సమయంలో ప్రతి కూలీకి పని కల్పించడం, కూలీల శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఉపాధి హామీ అధికారులను కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయం �
జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంటలు కోతకు రావడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తూ కూలీల హాజరు శ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 2: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నిర్ధా రణ టెస్టులు సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఆదివారం 40 మందికి కరోనా నిర్
బోధన్ 18వ వార్డు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ లతబరిలో నిలిచిన ఒక అభ్యర్థితో పాటు మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్�
విద్యానగర్/ ఖలీల్వాడి, మే 1: ఉమ్మడి జిల్లాలో శనివారం 915 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 1227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 374 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యా�
నవీపేట,ఏప్రిల్ 30: కరోనా కష్ట కాలంలో సైతం కూలీలకు చేతినిండా పనికల్పించేందుకే ఈజీఎస్ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు డ్వామా ఏపీడీ సంజీవ్రావు తెలిపారు. మండలంలోని కమలాపూర్, అనంతగిరి గ్రామాల్లో కొన�
బోధన్, ఏప్రిల్ 29: పట్టణంలోని 18వ వార్డులో శుక్రవారం నిర్వహించే పోలింగ్ను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులకు సూచించారు. పట్టణంలోని 18వ వార్డు ఉప ఎన్నికలో
నిజాంసాగర్/బీర్కూర్, ఏప్రిల్ 28 : నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం సభ్యులు కొవిడ్ వ్యాక్సిన్పై బుధవారం అవగాహన కల్పించార