కామారెడ్డి, మే 9 : జిల్లాకేంద్రంలో మూడున్నర కోట్ల రూపాయలతో అధునాతన హంగులు, అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మిస్తున్నా మని స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోన�
నాగిరెడ్డిపేట్, మే 9 : రాజ వంశీయులు నిర్మించిన శివాలయం ఆ గ్రామానికి మూలమైంది. గ్రామం పేరులో ఇమిడి చరిత్రలో నిలిచిపోయింది. నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూరు గ్రామాన్ని పూర్వం శివునూరుగా పిలిచేవారు. గ్రామ�
ఆహ్లాదకరంగా ప్రకృతి వనంఆకట్టుకుంటున్న అవెన్యూ ప్లాంటేషన్ గాంధారి, మే 9:పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అనడానికి గాంధారి మండలంలోని గౌరారమే నిదర్శనం. గ్రామ సమీపంలో నిర్మించ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే8 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే మూడో రోజైన శనివారం సైతం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైద్యారోగ్య, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి క
స్థానిక ప్రజాప్రతినిధులుచేనేత వస్త్ర తయారీ పరిశ్రమ పరిశీలన దోమకొండ, మే 8 : దోమకొండలో చేనేత వస్త్ర తయారీని ప్రోత్సహిస్తున్న గడీకోట వారసులు కామినేని అనిల్-శోభన సేవలు మరువలేనివని జడ్పీటీసీ సభ్యుడు తిర్మల�
నిజాంసాగర్/ మాచారెడ్డి/ బిచ్కుంద, మే 8 : నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, మాగి, గిర్ని తండాల్లో ముస్లిములకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం అందజేశారు. ఒడ్డేప�
లింగంపేట/బాన్సువాడ రూరల్/నాగిరెడ్డిపేట్/సదాశివనగర్ రూరల్/నిజాంసాగర్/తాడ్వాయి, మే 7 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వాటర్డేను శుక్రవారం నిర్వహించారు. లింగంపేట ఎంపీ�
నిజాంసాగర్/బీర్కూర్/దోమకొండ/లింగంపేట/ రామా రెడ్డి/ మాచారెడ్డి, మే 7 : బీర్కూర్ మండలంలోని దామరంచలో ముస్లిములకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ కిట్లను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కన్నెగారి కాశీరాం శుక్రవా�
ఆరోగ్య పరిస్థితులపై వివరాలను నమోదు చేసుకున్న వైద్యారోగ్య సిబ్బంది పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 7 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే రె
గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్, మే 7: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలుగ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం, వీడీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున�
ధర్పల్లి/సిరికొండ, మే 6: ధర్పల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. వాడి, హోన్నాజిపేట్, నడిమితండాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే�
నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి తక్షణమే ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం స�
బీర్కూర్/బిచ్కుంద/నిజాంసాగర్/పిట్లం/దోమకొండ /మాచారెడ్డి, మే 4: రాష్ట్రంలో కుల, మతాలకు తావులేదని, సీఎం కేసీఆర్కు అందరూ సమానమేనని ఎంపీపీ తిలకేశ్వరి రఘు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం
విస్తృతంగా అవగాహన క్యాక్రమాలు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ కొవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులువిద్యానగర్/నాగిరెడ్డిపేట్/పిట్లం/ సదాశివనగర్, మే 4 : కరో
ఎల్లారెడ్డి/బీబీపేట్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి/ కామారెడ్డి, మే 4: ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 39 మందికి వ్యాక్సిన