పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ..రూ.కోటీ 70 లక్షలతో అభివృద్ధి పనులుఆదర్శంగా నిలుస్తున్న గ్రామంకోటగిరి, ఏప్రిల్ 23 :ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో అభివృద్ధి
ఆర్మూర్, ఏప్రిల్ 23 : వివిధ ఇన్సూరెన్సు కంపెనీలకు సంబంధించి నకిలీ బాండ్లను తయారుచేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆర్టీవో ఏజెంట్లపై, లక్కోర వద్ద పొల్యూషన్ చెక్పాయింట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిగోదావరి జలాలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పూజలునాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 22 : గోదావరి జలాలను మంజీరలో కలుపడం.. తల్లిని తెచ్చి బిడ్డకు అప్పగించినట్లు ఉందని స్పీకర�
కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల నేలకొరిగిన వృక్షాలుతెగి పడిన విద్యుత్ తీగలుఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులునేలరాలిన మామిడికాయలులింగంపేట, ఏప్రిల్ 22 : కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం
భీమ్గల్, ఏప్రిల్ 21: భీమ్గల్ను సకల సౌకర్యాలతో సుందర పట్టణంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల
ఉమ్మడి జిల్లాలో 7,403 మంది టీచర్లు, సిబ్బందికి లబ్ధి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నెలకు రూ.కోటి 48 లక్షల ఆర్థిక సహాయం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు విద్యానగర్, ఏప్రిల్ 20:కొవిడ్ మహమ్మారి కారణ
నాగిరెడ్డిపేట్/లింగంపేట/ఎల్లారెడ్డి/పిట్లం/నిజాంసాగర్, ఏప్రిల్ 20 : జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఊరూ�
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 20: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట విధించిన కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పట్టణం�
విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 20: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 1,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,582 మందికి
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 19: రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్ర సిన్హా సంబంధిత జిల్లా కలెక్టర్లు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మా�
మాచారెడ్డి, ఏప్రిల్ 19 : కామారెడ్డి జిల్లాకు పక్కనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఎగువ మానేరు ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి జాడలేక నెర్రెలుబారి కనిపించేది. కానీ, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో నిండుకుండను తలప
రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న వైరస్ నాగిరెడ్డిపేట మండలంలో భారీగా నమోదవుతున్న కేసులు కొవిడ్ నిబంధనలు పట్టని ప్రజలు గోపాల్పేట్లోనే 61 మందికి కొవిడ్-19 నా�