గాంధారి/లింగంపేట/బీబీపేట్/విద్యానగర్/నాగిరెడ్డిపేట్, మే 25: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు, అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో �
వైరస్ వ్యాప్తి తగ్గుముఖంలాక్డౌన్ తీరును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 25 : కామారెడ్డి పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ శరత్ మంగళవారం పరిశీలించారు. పాత బ�
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు‘సైబర్’ కాంగ్రెస్కు శ్రీకారం చుట్టిన విద్య, పోలీసుశాఖలువచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం విద్యానగర్, మే 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చు
ఉదయం 10 దాటాక రోడ్డెక్కితే బండి సీజ్ ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు కామారెడ్డిలో 991, నిజామాబాద్లో 5000 వాహనాలు సీజ్ నిజామాబాద్లో 965, కామారెడ్డిలో 4వేల లా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 24: కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, పొతంగల్ పీహెచ్సీలో 27 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యురాలు సమత త�
ఫిజియోథెరపీతోనూ కరోనాను ఎదుర్కోవచ్చు ప్రముఖ ఫిజియోథెరపిస్టు మౌనిక మోరె కామారెడ్డి రూరల్, మే24 : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి చేరని ప్రాంతమంటూ లేదు. అయితే కరోనా సోకిన వారిలో చాలా వరక�
రూ.101 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు 2.29 లక్షల మందికి రూ.5 కోట్ల మేర ఆదా క్యూఆర్ కోడ్, వాట్సప్తోనూ చెల్లింపులకు వీలు నిజామాబాద్లో గతేడాది రూ.4.44 కోట్లు వసూలు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్, మే 23 (న�
పిట్లం/నిజాంసాగర్, మే 23 : రెండో విడుత జ్వర సర్వే కొనసాగుతున్నది. పిట్లం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బంది ఆదివారం జ్వర సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సైతం పకడ్బందీగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో మార్కెట్లక�
లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత నిర్మానుష్యంగా రోడ్లు..పలుచోట్ల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శనివారం సైతం కొనసాగి�
పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేత బాన్సువాడ, మే 22 : కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచార�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 21: కరోనాబారిన పడినవారు భయాందోళనకు గురికావద్దని నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. నగరంలోని 300 క్వార్టర్స్, ఇబ్రహీంనగర్, దొడ్డి కొమురయ్య కాలనీలో జ్వర సర్వేను శుక్రవారం పరిశీ
కమ్మర్పల్లి, మే 21 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్లో మలావత్ సిద్దార్థ అనుమానాస్పద మృతి కేసులో రెండో రోజైన శుక్రవారం సైతం ఉద్రిక్తత కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా మృతుడి బంధు�
కామారెడ్డి, మే 21: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా సుమిత్రానంద్ తానోబా హైదరాబాద్లోని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి జహీరాబాద్�