నేడు మృగశిర కార్తెచేపలకు యమ డిమాండ్తొలకరితో పులకరించనున్న పుడమిసాగుకు సన్నద్ధమవుతున్న రైతులు వాతావరణంలో మార్పులు..బాన్సువాడ రూరల్, జూన్ 7: మృగశిర కార్తె ఆరంభం కాగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 7: జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. డిచ్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 53 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని మెడికల్ ఆఫ�
అడ్డుకట్టల నిర్మాణంతో సాగునీటికి భరోసామంజీరానది వెంట పెరుగనున్న భూగర్భజలాలుకామారెడ్డి జిల్లాకు రూ.171.88 కోట్లతో 41 చెక్డ్యాములు మంజూరుజెట్ స్పీడ్గా సాగుతున్న నిర్మాణ పనులుజూలై నెలాఖరు వరకు పూర్తిచేయ
డీజీపీ మహేందర్రెడ్డి కామారెడ్డి టౌన్, జూన్ 5: ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జిల్లా పోలీసు భవనాలను నిర్మించిందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కామారెడ్డిలో నిర్మాణం పూర్తిచే
దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన కలెక్టరేట్, పోలీస్ భవనాల నిర్మాణంఈ నెల 15లోపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంరాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడిడీజీపీ మహేందర�
స్వరాష్ట్ర సాధన నుంచి సుపరిపాలన వెలుగుల వైపు..సమైక్యాంధ్ర కుట్రలను చేధించిన ఉద్యమ వారధిఉమ్మడి రాష్ట్రంలో స్వీయ అస్తిత్వానికి ప్రతీకగా నమస్తే తెలంగాణపది వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ పత్రికప్రజల చ�
పకడ్బందీగా లాక్డౌన్ అమలుచేస్తున్న అధికారులు, పోలీసులు ప్రజలు రోడ్లపైకి రాకుండా పర్యవేక్షణ ముమ్మరంగా తనిఖీలు విద్యానగర్/బీబీపేట్/బాన్సువాడ/లింగంపేట/నాగిరెడ్డి పేట/గాంధారి/ఎల్లారెడ్డి రూరల్, జూన్
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 4: జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం పలు మండలాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. భీమ్గల్�
ఆధునిక పద్ధతిలో సాగు ఎకరం విస్తీర్ణంలో 14 క్వింటాళ్ల దిగుబడి ఆదర్శంగా నిలుస్తున్న రైతు శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఎలాంటి రంది ల�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ సౌకర్యం లేదుమంత్రి వేముల ప్రశాంత్రెడ్డిస్వయంగా భూమిని రిజిస్ట్రేషన్చేయించుకున్న మంత్రివేల్పూర్, జూన్ 3 : ధరణి పోర్టల్ రైతులకు వరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా
కరోనా చికిత్స కోసం సొంత ఖర్చుతో వసతుల కల్పనకు ఏర్పాట్లు బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు.. ఆర్మూర్లో 10, బాల్కొండలో 5, మోర్తాడ్లో 5 ఐసీయూ బెడ్లు జిల్లా కేంద్ర పభుత్వ దవాఖానకు పీడియాట్రిక్ వెంటిల
కోటగిరి, జూన్ 2: కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సేవలందించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేం దర్రెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంపు దిబ్బకు చెందిన ఎన్నా�