జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ నిజామాబాద్ లీగల్, జూన్ 15: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ �
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..ఆటోను ఢీ కొట్టిన లారీ : ఇద్దరు మహిళలు మృతిమరో ఆరుగురికి గాయాలుఓ మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన లారీపద్మాజివాడి ఎక్స్రోడ్ వద్ద ప్రమాదం..సదాశివనగర్, జూన్,13
ఆర్మూర్, జూన్ 12 : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామం లో 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా 600 మొక్కలు నాటేందుకు డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపీబాబు శనివారం మార్కింగ్ చేశారు. ఈనెల 9వ తేదీన సీఎం కేసీఆర
ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ రామారెడ్డి, జూన్ 11: దుకాణాల్లో విక్రయించే వివిధ బ్రాండ్ల విత్తనాలకు తప్పనిసరిగా సేల్స్ పర్మిట్ ఉండాలని టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణం�
గోదాముల నిర్మాణంతో తీరిన కష్టాలులింగంపేట, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వ్�
పిట్లం, జూన్ 10 : జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని హర్షిస్
పలుమండలాల్లో భారీగా వర్షాలుఆనందంలో రైతన్న. సాగు పనుల్లో బిజీకామారెడ్డి టౌన్/డిచ్పల్లి/చందూర్/రుద్రూర్/మోర్తాడ్, జూన్ 10 : సీజన్ ప్రారంభంలోనే గురువారం భారీ వర్షం కురవడంతో ఉమ్మడి జిల్లా తడిసి మురిస�
లింగంపేట / కామారెడ్డిరూరల్/ సదాశివనగర్ /బీబీపేట్, జూన్ 8: లింగంపేట మండలకేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్గౌడ్ రెండో రోజైన మంగళవారం తనిఖీ చేశారు. మండలకేంద
సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ నిజాంసాగర్, జూన్ 8 : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో గున్కుల్ సొసైటీ జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిందని సొసైటీ చైర్మన్ వాజిద్అలీ అన్నారు. సొసైటీ కార్యాలయంల
ఆర్మూర్/ కమ్మర్పల్లి, జూన్ 7: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శిం�