రాష్ట్రంలోని ప్రముఖ ఆయలం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన (Yadagirigutta) సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ (PM Mark Carney) అభినందించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండలంలోని రాంసాగర్లో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆవాహిత దేవతాపూజ, ఆవాహి�
Sri Mruthyunjaya Swamy | వైరా మున్నేరు సమీపంలో గల శ్రీ మృత్యుంజయ స్వామి వారి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా, పార్వతీదేవి అమ్మవారిని పెండ్లి కూ�
అఖిలాండకోటి బ్రహాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి-అలివేలు మంగ-పద్మావతి సమేత కల్యాణ మహోత్సవం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది.
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ప్�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువ�
జములమ్మ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జమ్మి చెడు గ్రామం దగ్గర వెలసిన
జమ్ములమ్మ అవ్వ కల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని జెడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య దంపతులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి �
ఘట్కేసర్ రూరల్: దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమ�
వేంకటేశ్వర స్వామి | జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.