ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం వెంటనే ఇవ్వాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికార�
ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వెల్ద
ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది బీఆర్ఎస్. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబ
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం రిసాలబజార్, పయినీర్ బజార్తో పాటు పలు బస్తీల్లో స�
మారేడ్పల్లి : మహిళ దినోత్సవాల్లో భాగంగా మోండా డివిజన్ మారేడ్పల్లిలోని మల్టిపర్పస్ కమ్యూనీటిహాల్లో ఆదివారం కేసీఆర్ మహిళ బంధు పేరిటి 27 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను కంటోన