కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ము�
పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం బంట్వారంలో నిర్వహించిన ప్రజా పాలన, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంప
నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకే ‘గడపగడపకూ రాములన్న’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైరా ఎమ్మెల్యే రామలునాయక్ తెలిపారు.