యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్
అసలే గుంతల రోడ్డు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిగా బురదమయమైంది. దీంతో ఆ రహదారిగుండా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ (Nizampet) మండల పరిధిలోని మునియపల్లి సమీపంలో ఉన్న న�
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు (Congress Leader) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. శుక్రవారం రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము �
మండలంలోని కల్లూర్లో తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నార
రాష్ట్రంలో పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పశువుల కొట్టాలకు బిల్లులు మంజూరు చేసి.. దళారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత ఆ పార్టీదని సత్తుపల్లి ఎమ్మెల్యే స�
కల్లూరు మండలంలో ఖమ్మం ఎంపీ, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివ
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.