వానాకాలం మొదలైనప్పటికీ వర్షాలు లేక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పంటల సాగు దాపురించింది. వ్యవసాయ శాఖ సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇం
రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ సీఎం కేసీఆర్ దాన్ని సాధ్యం చేసి చూపించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
చెరువులకు కాళేశ్వర జలాల పండుగ వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీరు లేక అడుగంటిన తటాకాలకు జలకళ వచ్చింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారగా, తూముల ద్వ�
వానకాలం సీజన్ మొదలై నెలదాటినా ఒక గట్టి వాన లేదు. ఎక్కడి నుంచీ వరదా లేదు. కానీ, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.. కాళేశ్వరం జలాలతో నిండుకుండల్లా మారుతున్నాయి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద క�
సరిగ్గా పదేండ్ల కిందట భాగ్యనగర వాసులు గుక్కెడు నీటికోసం అలాడిపోయారు. ఖాళీ బిందెలతో రాత్రింబవళ్లు నిరీక్షించి.. సికపట్టు యుద్ధాలు పట్టారు. చేసేదిలేక అప్పటి సర్కార్ చేతులెత్తేయడంతో చాలీచాలని నీటితో ప్ర
కార్యకర్తలే పార్టీకి బలమని, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. మండలానికి చెందిన 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు బుధవారం మొలంగూర్ క్రాస్రోడ్డులోని వ�
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వచ్చే ఏడిదికల్లా కౌడిపల్లి మండలానికి కాళేశ్వర జలాలను తీసువచ్చి తాగు, సాగు నీరు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
శాసనసభాపతి పోచారం | కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరా నది ద్వారా తరలివస్తున్న కాలేశ్వరం జలాలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజీరా నదిలో ప్రత్యేక పూజలు