షెడ్యూల్ మార్పు కారణంగా షిర్డీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు (Sainagar Shirdi Express) రాజమండ్రిలో నిలిచిపోయింది. ఈ నెల 1 నుంచి కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశార�
Minister Manohar | వైసీపీ పాలనలో కాకినాడ పోర్టును లాక్కుని యదేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను కొనసాగించారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
కాకినాడ: బియ్యం ఎగుమతుల్లో ఇండియా కొత్త రికార్డు నెలకొల్పనున్నది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 45 శాతం బియ్యాన్ని మన దేశమే ఎగుమతి చేయనున్నది. బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో �