‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కడపత్రి ప్రకాశ్రావు కూతురు వివాహం శుక్రవారం రామడుగు మండలం దేశ్రాజ్పల్లి ఎక్స్రోడ్ వద్ద వసుధ కన్వెన్షన్లో ఘనంగా
దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అన
పరీక్ష పత్రాల లీకేజీని సాకుగా చూపి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టి పక్కదారి పట్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి.
తెలంగాణ చేసిన అప్పులను భవిష్యత్తు తరాల కోసం వివిధ పథకాల పెట్టుబడులకు వినియోగించింది. పలురకాలుగా స్థిర, సుస్థిర ఆస్తులను తెలంగాణ సమాజానికి సమకూర్చింది. అందుకు సంబంధించిన ఫలాలను ఇప్పటికే ప్రజలకు అందించి
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్న�