ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవార
స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్' �