పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో అల్లాడిన కాం గ్రెస్ నేతలు ధనదాహం తీర్చుకోవటానికి గ్రా మాల్లో అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా ప్రభుత్వ భూము లు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వాటికి
ఎస్సారెస్పీ భూమిని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఒక చోట 9 గుంటలు, మరోచోట రెండున్నర గుంటలు కబ్జా చేయడంతో పాటు మరోచోట ఎకరం భూమికి ఎసరు పెట్టారు. అంతే కాకుండా, కబ్జా చేసిన భూమిలో ఓ చోట ఇంటి �
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలోని బొల్లవాని కుంటను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లగొడుతున్నాడు. మట్టితో పూడ్చి మొత్తం కుంటను చదును చేశాడు.
ఆలయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 423 దేవాలయాల పరిధిలో 800కుపైగా ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి, ఆ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ ఎప్పటికప�
ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.