K. Narayana | అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ నేడు మౌనం పాటించడం సిగ్గు చేటనిసీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
Operation Kagar | కేవలం వనరులను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో మావోస్టులను నిర్మూలిస్తామని కేంద్రం అంటున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
బంగ్లాదేశ్ పరిణామాలు భారత ప్రధాని మోదీకి గుణపాఠం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వక్ఫ్బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిర�
CPI Narayana | కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మా
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీ విభజన రాజకీయలు దేశంలో మతహింసను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. దీంతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్య�
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): గతంలో కాంగ్రెస్ పార్టీ రిటైల్గా అవినీతి చేస్తే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ హోల్సేల్గా అవినీతికి పాల్పడుతున్నదని సీపీఐ జా