రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉన్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం మద్దతు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మాలలు.. వర్గీకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం �