‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ మహాసభను నిర్వహించనున్నట్లు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా-ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకు బీసీలు సమిష్టిపోరుకు సిద్ధంకావాలని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�