జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో క్రమబద్ధీకరణ ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేస్తుండడంతో, జేపీఎస్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీఆర్ఏలకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించడం చరిత్రాత్మకమని అన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ‘పర్మినెంట్' ఆకాంక్ష నెరవేరనున్నది. కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజ్ను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన �
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారం రోజుల్లో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జి
ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గంగాధర పంచాయతీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వత్రా సంబురాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న జేపీఎస�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర�