ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి గురువారం ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ బాపూజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
“సమైక్య రాష్ట్రంలో జుక్కల్ను వెనుకబడిన నియోజకవర్గంగా చెప్పుకొనేవారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో సుమారు రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కేం�
పిల్లల ఉన్నత చదవుల కోసం మద్నూర్ మండల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరైంది. తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల కావాలని విద్యార్థులు, విద్యావేత్తలు.. స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి �
నిజాంసాగర్ : దళిత బంధు పథకం ద్వారా దళితులు బాగుపడితే ముందుగా సంతోషించేది ముఖ్యమంత్రి కేసీఆరేనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. నిజాంసాగర్ మండలాన్ని దళితబంధులో పైలెట్ మండలంగా ఎంపిక చేయడం
ఎమ్మెల్యే హన్మంత్షిండే మద్నూర్ : పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు వస్తాయని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మైథిలీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ మండల నూతన కమిటీ ఎన్న�