నగరంలో ప్రధాన రహదారుల్లోనే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ ఆటోలు ఉన్నా వాటిని నిర్వహించడంలో నగరవాసులకు అవగాహన కలిపించడంలో బల్దియా సిబ్బంది విఫలమవుతున్నారు.
కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్కు చెందిన ఇద�
బంజారాహిల్స్ : కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకారం అందించకపోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం �
అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళరావునగర్ డివిజన్కు చెందిన శివ అనే వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.35వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు.
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు బంగారు భవిష్యత్తు ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. బుధవారం తనను కలిసిన యూసుఫ్గూడ టీఆర్ఎస్ మహిళా నేతలతో మాట్లాడుతూ ప�