స్వాతంత్య్ర ఉద్యమంలో వడ్డే ఓబన్న చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓబన్న జయంతి వేడుకలు నిర్వహ
వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవన సముదాయానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహిం�
సామాజిక అభివృద్ధికి పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా తమ సామా జిక వర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసి జీవితాలనే సమాజానికి అంకింతం చేసిన ఫూలే దంపతుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మాలీ సం
సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంచిర్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషత్ధ్వని సూచించారు. బుధవారం మంచిర్యాలలో తెలంగాణ బీసీ సంక్షేమ �
మానవాళికి హానికరమ య్యే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సే ంద్రియ వ్యవసాయం చేయాలని గ్రామీణ నవనిర్మాణ సమితి అధ్యక్షుడు, కేయూ మాజీ ఉపకులపతి డాక్టర్ వీ గోపాల్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.
విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ మూలాలు, పుష్కలమైన విద్యా, ఉద్యోగ వనరులతో పాటు కలిగిన రాష్ట్రంగా.. సిరిసంపదలతో సుభిక్షంగా ఉన్న ఈ తెలంగాణ నిజమైన కోటి రతనాల వీణ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.