దేశవ్యాప్త సమ్మె ఈనెల 12న జరుగుతుండగా ఆటో సంఘాల జేఏసీ, క్యాబ్, లారీల సంఘాలతోపాటు అన్ని రవాణా సం ఘాలు బంద్లో పాల్గొనాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు.
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �