కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవాళ్లు కూడా కేసీఆర్ మాటలు నిజం కావటానికి దాదాపు రెండేండ్లు పట్టొచ్చని భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ వంద రోజుల్లోనే భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో �
ప్రశ్నించే గొంతుకలపై దాడి అప్రజాస్వామికమని సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజాపాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు
సీఎం రేవంత్రెడ్డి నయా దేశ్ముఖ్లాగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడార
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ గుండాలు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
న్యూస్లైన్ జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనలో ఎల్బీనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై మధు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్కు చెందిన చెలమల శంకర్ జర్నలిస్టు.