ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాప�
ఉత్తరాఖండ్లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పౌరి (Pauri), భగేశ్వర్ (Bageshwar), ఉత్తర్కాశీ (Uttarkashi), తెహ్రీ గర్హ్వాల్ (Terhi Garhwal), రుద్రప్రయాగ్ (Rudraprayag) ప్రాంతాల్లోని పలు ఇండ్లకు పగు�
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ బాధితులకు ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వ�
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పట్టణ ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఏ క్షణాన తమ ఇండ్లు కూలిపోతాయో తెలియని దుస్థితి వారిది. సుమారు 40 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలో భూమి క్రమంగా కుంగిపోతున్నది. భూమి పొరల�