జోడెఘాట్లో నాటి నిజాం బలగాలతో తలపడిన గోండు అమరవీరుడు కుమ్రంభీం చుట్టూ ఎన్నో కథనాలు, కల్పనలు అల్లుకున్నాయి. వాటిని ఛేదించే ప్రయాణంలో నేను భీం సతీమణి సోంబాయిని కలిసి మాట్లాడాను.
తెలంగాణ ఉద్యమ సమయంలో జోడేఘాట్ నిశ్శబ్ద, నిషేధ ప్రాంతం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం. ఆ సమయంలో కుమ్రంభీం వర్ధంతి. జోడేఘాట్కు కుమ్రంభ�
Komaram Bheem | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని జోడెఘాట్లో పోరాట యోధుడు కుమ్రంభీం 82వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఘన నివాళలుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో అధ్వాన స్థితిలో ఉన్న పోరుగడ్డ, స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్, కుమ్రం భీం ఆశయాలకనుగు
అందరూ సంప్రదాయక ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి పోరాటానికి పిలుపునివ్వడంతోపాటు 12 గ్రామాలు విముక్తి చెందినట్లు ప్రకటించి, తన పోరాట కేంద్రంగా జోడేఘాట్ను...
కుమ్రం భీం | జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీం జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమైనదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.