Indiramma Atmiya Bharosa Scheme | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు సాకుతో నిలిపివేసిన ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శి వేణు.
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
గ్రామీణ ప్రజల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం తూట్లు పొడుస్తున్నది. పథకం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత(ఏబీపీఎస్) విధానంలో జరగనున్నాయి. గత ఏడాది జనవరి 30 నుంచే ఈ విధానాన్ని తప్పనిసరి చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ �
ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ప్రయోగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీని ఎక్కువగా వినియోగించుకొనే తెలంగాణ లాంటి రాష్ట్రాలపై నిబంధనల పేరుతో పనిదినాలను తక్కువ చేయాలని కే
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీల జాబ్కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాల