దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. గత కొన్నేండ్లుగా మ్యూచువల్ ఫండ్ల వ్యాపారంలో అడుగుపెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చా�
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్లో కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగి రూ.668.18 కోట్లుగా నమోదైంది.
Jio Financial | రిలయన్స్ నుంచి విడి వడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తొలుత లాభాల్లోనే సాగినా ఎన్ఎస్ఈలో ఐదు శాతం నష్టపోయి లోయర్ షర్క్యూట్ ని తాకింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో విడిపోయిన విషయం తెలిసిందే.